ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు వచ్చిన సిద్ధాంతిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. 30 ఏళ్లకు పైగా జ్యోతిషంలో ఖ్యాతి...
More >>