హైదరాబాద్ యూసఫ్ గూడ K.V.R. మైదానంలో సినీ కార్మికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇందులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద దిక్కుగా ఉన్నారన్న తలసాని.....
More >>