రాజ్యసభకు అభ్యర్థులు ఖరారయ్యారు. డా.బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర , దీవకొండ దామోదర్ రావు లను తెరాస పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా CM KCR ఎంపిక చేశారు
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------...
More >>